తెలంగాణ మైనారిటీ గురుకుల కాలేజీల్లో జూ. లెక్చరర్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకునే గడువు పెంపు

తెలంగాణ మైనారిటీ గురుకుల కాలేజీల్లో జూ. లెక్చరర్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకునే గడువు పెంపు

తెలంగాణ మైనారిటీ గురుకుల కాలేజీల్లో జూ. లెక్చరర్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకునే గడువు 4/8/2020 వరకు పెంచారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల 4/8/2020 న జరగాల్సిన రాత పరీక్ష వాయిదా పడింది.

కాబట్టి ఇది వరకు దరఖాస్తు చేసుకోని అర్హత గల అభ్యర్థులకు మళ్లీ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
నల్గొండ జిల్లా కు సంబంధించిన వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

       
                              Click here
0 Comments