💥 *PM కిసాన్ అతి ముఖ్యమైన అప్డేట్*💥
పీఎం కిసాన్ కింద ప్రయోజనం పొందుతున్న రైతుల వివరాలుకు సంబంధించి జూలై వరకు పీఎం కిసాన్ కింద అర్హులైన లబ్ది దారులకు 1364 కోట్లు వెళ్ళినట్లు RTI సమాధానం ఇచ్చింది
ఈ లబ్ధిదారులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు అనర్హుల రైతుల వర్గాలకు చెందిన వారిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ సమాచారం..
2020 జూలై వరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 20 పాయింట్ 48 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను కేంద్ర ప్రభుత్వం కోట్లు సోమవారం నివేదించింది సమాచార హక్కు ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది..
అయితే అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 23.1 6% అనర్హుల లబ్ధిదారుల. ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది తర్వాతి స్థానంలో అస్సాం మహారాష్ట్ర ఉన్నాయి
లబ్ధిదారుల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
👇👇👇👇👇👇👇👇👇👇👇
➡️ *1364 కోట్ల రూపాయలు అనర్హులకు పంపిణీ RTI నివేదిక*
➡️ *దాదాపుగా 21 లక్షల మంది పేరు తొలగింపు*
➡️ *లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి*
💥 *ఇక్కడ క్లిక్ చేసి వివరాలు పొందండి* 👇👇
*🙏మీ మిత్రులకు షేర్ చేయండి*🙏
0 Comments