TG V CET application date extended to 30-4-2021
*టీజీసెట్ దరఖాస్తు గడువు పెంపు*
రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ దరఖాస్తు గడువును పొడిగించింది. 2020–21లో నాలుగో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 3 నుంచి 15వ తేదీవరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. పూర్తి వివరాలకు టోల్ఫ్రీ నంబర్ 1800 425 45678కి కాల్చేయాలని సూచించారు.*
*👉ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..*
*ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేస్తారు.*
*👉వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు*
*▪️సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ- 18,560*
*▪️గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777*
*▪️బీసీ సంక్షేమ సొసైటీ- 20,800*
▪️జనరల్ వెల్ఫేర్ సొసైటీ- 2800*
*▪️దరఖాస్తు విధానం: ఆన్లైన్*
*▪️ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా*
*▪️అప్లికేషన్ ఫీజు: రూ.100*
*▪️దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30*
*▪️రాతపరీక్ష: మే 30న*
*▪️వెబ్సైట్:* Click here
0 Comments