Telangana rythu Bandhu update 2021

 

Telangana rythu Bandhu update 2021

             

తెలంగాణలో తెలంగాణలో రైతు బంధు పథకం యొక్క డబ్బులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం ప్రారంభమైంది అయితే ఇది ఈ నెల 25 వరకు విడతలవారీగా రైతులు ఖాతాలోకి డబ్బు జమ చేయడం జరుగుతుంది.


ఈ సీజన్లో 16.95 మంది రైతులకు రైతుబంధు అందిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో నిన్న ఒక ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం పైసలు జమ చేసింది. ఈరోజు దాదాపుగా15.07 లక్షల మందికి రైతు బంధు అందనుంది.



రైతు బంధు పథకం పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇👇
👇👇👇
0 Comments